Live Tv

బ్రేకింగ్ న్యూస్

టాప్ న్యూస్

బీజేపీని వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై?

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కమలం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌తో ఢిల్లీలో జరిగే సమావేశం...

ఆంధ్ర ప్రదేశ్

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌

10 రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు, మూడు రాష్ట్రాల శాసన మండలి స్థానాలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూన్‌, జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది....

తెలంగాణ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...

ఎంటర్టైన్మెంట్

టెన్షన్‌లో విజయ్ ఫ్యాన్స్..?

కోలీవుడ్ లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతుంది. విజయ్, జూనియర్ విజయ్ ఒక నెల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్, జూనియర్ విజయ్.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా..?...

ప్రశాంత్ వర్మ.. నయా ప్లాన్ ఇదే..!

ప్రశాంత్ వర్మ.. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఈ డైరెక్టర్ పేరు ఒక్కసారిగా బాలీవుడ్లో మారుమ్రోగింది. అయితే.. బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చిన తర్వాత ఏ డైరెక్టర్ అయినా.. వెంటనే నెక్ట్స్...

విజయ్ దేవరకొండ.. మరో క్రేజీ ప్రాజెక్ట్ ఫిక్స్..?

విజయ్ దేవరకొండ.. నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అవే.. రణబాలి, రౌడీ జనార్థన. అయితే.. రీసెంట్ గా హాయ్ నాన్న డైరెక్టర్ తో కొత్త సినిమాని స్టార్ట్ చేశారు ఈ...

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ..?

నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం.. మూడు జనరేషన్లుగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుండడం తెలిసిందే. ఇప్పుడు నాలుగో జనరేషన్...

షారుఖ్ ప్లేస్‌లో హృతిక్ రోషన్..?

కోలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఆ గెస్ట్ రోల్ ను.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ తో చేయించాలి అనుకున్నారు....

 డిస్ క్లోజర్ డే మూవీ గురించి.. ఏఐ గురించి.. స్పీల్ బర్గ్ ఏం చెప్పారో తెలుసా..?

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ ఇప్పటి వరుకు ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు. మూడు సార్లు బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ఈ హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్...

జాతీయం

బీజేపీని వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై?

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కమలం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌తో ఢిల్లీలో జరిగే సమావేశం...

అంతర్జాతీయం

అమెరికాలో హెలికాప్టర్‌ ప్రమాదంలో భారతీయ సంతతి యువకుడు మృతి.. పెళ్లైన కొన్ని గంటలకే

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారతీయ మూలాలున్న ఓ యువకుడు వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే దుర్మరణం చెందాడు. కేరళకు చెందిన కుటుంబ నేపథ్యం కలిగిన 26 ఏళ్ల డేవ్...

క్రైమ్

హైదరాబాద్‌ బొల్లారం మహిళ హత్య కేసులో కీలక మలుపు.. భర్తే హత్య చేశాడని నిర్ధారణ

హైదరాబాద్‌ బొల్లారం ప్రాంతంలో మహిళ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుర్తుతెలియని దుండగులు దాడి చేసి తన భార్యను హత్య చేశారని భర్త అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూరగాయల...

తెలంగాణ సీఐడీ సంచలన ఆపరేషన్‌…రూ.100 కోట్ల ఆన్‌లైన్‌ బెట్టింగ్ కేసును ఛేదించిన అధికారులు

తెలంగాణలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వాహకులపై సీఐడీ ఉక్కుపాదం మోపింది. రూ.100 కోట్ల ఆన్‌లైన్‌ బెట్టింగ్ కేసునుంచి ఛేదించింది. స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టిన సీఐడీ.. బెట్టింగ్ చేస్తున్న 11 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. కరీంనగర్‌లో...

బెంగళూరులో గవర్నర్‌ కాన్వాయ్‌ని బ్లాక్‌ చేసిన వ్యక్తి.. రోడ్డుపై బైఠాయించి నిరసన

బెంగళూరులో ఓ వ్యక్తి గవర్నర్‌ కాన్వాయ్‌ను బ్లాక్‌ చేశాడు. గవర్నర్‌ వస్తున్నారని ట్రాఫిక్‌ నిలిపివేశారు పోలీసులు. గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిపివేయడంతో ట్రాఫిక్‌లో నిలిచిపోయిన ఓ వ్యక్తి అసహనం వ్యక్తం చేశాడు. రోడ్డుపై...

అమెరికాలో హెలికాప్టర్‌ ప్రమాదంలో భారతీయ సంతతి యువకుడు మృతి.. పెళ్లైన కొన్ని గంటలకే

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారతీయ మూలాలున్న ఓ యువకుడు వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే దుర్మరణం చెందాడు. కేరళకు చెందిన కుటుంబ నేపథ్యం కలిగిన 26 ఏళ్ల డేవ్...

మరో టీఎంసీ ఎంపీపై దాడి… ప. బెంగాల్‌లో ఉద్రిక్తత

నిన్న తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన మరువకముందే, ఇవాళ మరో టీఎంసీ ఎంపీపై దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటనలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై...

అమెరికా లూసియానాలో విషాదం.. స్నేహితులను కాపాడి మృతి చెందిన హైదరాబాద్‌ యువకుడు

అమెరికా లూసియానాలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడిన నల్గొండ జిల్లాకు చెందిన తెలుగు యువకుడు మృతి చెందాడు. టోరోడో పార్క్‌లో ఉన్న సెబాన్ రివర్‌లో సరదాగా స్నేహితులతో ఈతకొట్టేందుకు కోడూరు...

స్పోర్ట్స్

నేడు ఐపీఎల్‌ 2026 ఫైనల్‌ పోరు.. RCB VS GT

ఐపీఎల్ 2026 మెగా ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. 70 లీగ్ మ్యాచులు, 3 కీలక మ్యాచుల తర్వాత జరిగే నేటి ఫైనల్ పోరు కోసం ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గుజరాత్...

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...

వైభవ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి ప్రశంసించిన SRH యజమానురాలు కావ్య

వైభవ్ సూర్యవంశీ ..ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు.. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన వైభవ్‌...

రేపు SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా

రేపు ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లవర్స్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్‌. హై ఇంటెన్సిటీ మ్యాచ్‌ కావడంతో చూసేందుకు క్రికెట్...

శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్‌గా తిలక్ వర్మ

భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌లో టీమిండియా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్‌లో...

గ్యాలెరీ

ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...

క్రైమ్

పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 1,580 రూపాయలు పెరిగి 1,57, 640 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10...

MSRDCకి రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులు.. 2% పైగా పడిపోయిన HDFC బ్యాంక్ షేర్లు

మార్చిలో మాజీ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మికంగా పదవి నుంచి వైదొలగిన సమయంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెల్లించిన రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంతర్గత...

బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…

భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....

సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్‌ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌ను కుదిపేశాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా...

బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఆర్థిక వ్యూహం ఏంటి?

ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం...

Feature Stories

RELATED NEWS