ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాకే నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల చూపుతో కొబ్బరిచెట్లు ఎండిపోయాయని అన్నారని.. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం మానేశానని చెప్పారని… గుర్తు చేశారు. పవన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాకే తెలంగాణలో సభ పెట్టుకోవాలని చెప్పారు.
తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి- పొన్నం ప్రభాకర్
0
5
Previous article
Latest Articles
తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడతామంటే ఊరుకునేది లేదు- కవిత
ఏపీ నేతలపై తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్లయినా ఏపీలో కనీసం రాజధాని కట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణలో నవనిర్మాణం పేరుతో పవన్ కళ్యాణ్ సభ పెడతారని అంటున్నారని...
- Advertisement -
- Advertisement -


