దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. జులై 1నుంచి దేశవ్యాప్తంగా 340కి పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ కోవిడ్ కొవిడ్ వైరస్ దడపుట్టిస్తోంది. ఏపీలో గడచిన 20రోజుల్లోనే 13కు పైగా కేసులున్నాయి. కపడలో ఎనిమిది, గుంటూరులో మూడు, విశాఖలో ఒకటి, కాకినాడలో ఒక కేసు నమోదయ్యాయి. కొవిడ్తో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో మూడు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి, నవులూరులో ఒక్కో కొవిడ్ కేసు నమోదైంది. కృష్ణాజిల్లాకు చెందిన మరో మహిళ కొవిడ్ బారినపడి ..ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్లో మరో ఇద్దరు ఉన్నారు.
దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్
0
13
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


