విజయవాడలో మరోసారి డయేరియా కలకలం రేగింది. గిరిపురంలో 20 మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. తాగునీటి పైప్లైన్ లీక్ కావడంతో డయేరియా ప్రబలింది. గిరిపురంలో డయేరియా ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు.కలుషిత నీరు, అధ్వాన్నమైన శానిటేషన్, పూడుకుపోయిన డ్రైనేజీలే డయేరియాకు కారణమని విష్ణు ఆరోపించారు. సురక్షితమైన తాగునీరు అందించడంలో నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తగిన వైద్య సదుపాయాలు కల్పించకపోతే.. ప్రభుత్వంపై పోరు తప్పదని హెచ్చరించారు.
విజయవాడలో మరోసారి డయేరియా కలకలం..20 మంది తీవ్ర అస్వస్థత
0
14
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


