ఒడిశాలోని పూరీ జగన్నాథడి రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా.. 100 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. రథయాత్ర మార్గంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన కాసేపటికే తొక్కిసలాట జరిగింది. మరీచకోట్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఒడిశా: పూరీ జగన్నాథడి రథయాత్రలో తొక్కిసలాట
0
15
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


