తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కమలం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో ఢిల్లీలో జరిగే సమావేశం అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం అన్నామలైకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. కొత్త పార్టీ వార్తలపై అన్నామలై స్పందించారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
బీజేపీని వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై?
0
37
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


