తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కమలం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో ఢిల్లీలో జరిగే సమావేశం అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం అన్నామలైకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. కొత్త పార్టీ వార్తలపై అన్నామలై స్పందించారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
బీజేపీని వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై?
0
12
Previous article
Next article
Latest Articles
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు షాక్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -
- Advertisement -


