తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కమలం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో ఢిల్లీలో జరిగే సమావేశం అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం అన్నామలైకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. కొత్త పార్టీ వార్తలపై అన్నామలై స్పందించారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
బీజేపీని వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై?
0
22
Previous article
Next article
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


