రాయదుర్గంలో టీజీఐఐసీ వేలం పాటలో ఎకరం భూమి ధర భారీగా పలికింది. TGIIC వేలంలో ఎకరం భూమి ధర రూ.204 కోట్లు పలికింది. 5 ఎకరాల 9 గుంటల భూమిని వేలం వేశారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన వేలంలో..రికార్డు స్థాయిలో ఎకరానికి రూ.237 కోట్లు పలికింది. ఇవాళ 5.9 ఎకరాలకు వేలం నిర్వహించగా .. రూ. వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. రెండు విడతల్లో కలిపి TGIICకి రూ.2500 కోట్ల ఆదాయం వచ్చింది.
రాయదుర్గంలో ఎకరం భూమి రూ.204 కోట్లు…రెండు విడతల్లో రూ.2500 కోట్ల ఆదాయం
0
5
Previous article
Latest Articles
బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారా?
రాజకీయాల్లో ఎంత కష్టపడి అధికారం సాధించామో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగానికి గట్టి హెచ్చరికలే జారీ...
- Advertisement -
- Advertisement -


