జమ్మూ కశ్మీర్లో ఒక్క ఉగ్రవాద సంబంధిత హత్య, దాడి లేని నెలగా మే 2026 ను గుర్తించారు అధికారులు. 30ఏళ్లలో ఎటువంటి ఉగ్ర చర్యలు లేని నెల లేదని పేర్కొన్నారు అధికారులు. ఉగ్ర నెట్వర్క్పై తాము తీసుకుంటున్న కఠిన చర్యల వల్లే ఇది సాధ్యమయ్యిందని వ్యాఖ్యానించారు.
టెర్రర్ ఫ్రీ మంత్గా ‘మే’… కఠిన చర్యల వల్లే సాధ్యమైందన్న అధికారులు
0
39
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


