Live Tv

బ్రేకింగ్ న్యూస్

టాప్ న్యూస్

షారుఖ్ ప్లేస్‌లో హృతిక్ రోషన్..?

కోలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఆ గెస్ట్ రోల్ ను.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ తో చేయించాలి అనుకున్నారు....

ఆంధ్ర ప్రదేశ్

సర్ విషయంలో వైఎస్ జగన్ భయపడుతున్నారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులను పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. అధికార పార్టీ...

తెలంగాణ

లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ బంగాళాఖాతంలో.. మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి . ఈ నెల 26నే కేరళంకు చేరాల్సి ఉండగా కొద్దిగా ఆలస్యమవుతోంది. సాధారణంగా...

ఎంటర్టైన్మెంట్

షారుఖ్ ప్లేస్‌లో హృతిక్ రోషన్..?

కోలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఆ గెస్ట్ రోల్ ను.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ తో చేయించాలి అనుకున్నారు....

 డిస్ క్లోజర్ డే మూవీ గురించి.. ఏఐ గురించి.. స్పీల్ బర్గ్ ఏం చెప్పారో తెలుసా..?

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ ఇప్పటి వరుకు ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు. మూడు సార్లు బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ఈ హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్...

ప్రభాస్.. రెండు టార్గెట్లు ఫిక్స్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ఒకటి కాదు.. రెండు సినిమాలు సెట్స్ పై ఉంటే.. మరో రెండు సినిమాలు పట్టాలెక్కేందుకు రెడీగా ఉంటున్నాయి. ఇలా గ్యాప్ లేకుండా.....

రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన మోహన్ లాల్ దృశ్యం 3

మోహన్‌లాల్ నటించిన మళయాల చిత్రం దృశ్యం 3 బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. థియేటర్లలో విజయవంతంగా రన్‌ అవుతూ.. రిలీజైన మొదటి వారంలోనే కలెక్షన్ల పరంగా దూసుకపోతుంది. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో క్రైమ్‌ డ్రామాగా...

చిరంజీవి జోక్యంతో సద్దుమణిగిన పర్సంటేజి వివాదం

టాలీవుడ్‌లో చాలా కాలంగా కొనసాగుతున్న పర్సంటేజి వివాదం ముగిసింది. మెగాస్టార్‌ చిరంజీవి జోక్యంతో సినీ ఇండస్ట్రీలో పర్సంటేజి వివాదం సద్దుమణిగింది. బుధవారం చిరంజీవితో మరోసారి తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పర్సంటేజీ విధానంపై ఆయనతో...

పెద్ది హెల్లల్లాలో సాంగ్.. మరో జిగేల్ రాణి అయ్యేనా..?

పెద్ది మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కోసం అయితే.. తెర వెనుక చాలా చర్చ జరిగింది. బాలీవుడ్ బ్యూటీస్ తో ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. ప్రచారం...

జాతీయం

సిద్దరామయ్య మాస్టర్ ప్లాన్?

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకోవడం రాజకీయంగా ఒక సాధారణ పరిణామంలా కనిపించడం లేదు. గురువారం నాడు బెంగుళూరులో తన క్యాబినెట్ మంత్రులతో జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత...

అంతర్జాతీయం

ఫోర్బ్స్‌ జాబితాలో తెలుగు యువతికి చోటు

హైదరాబాద్‌కు చెందిన మోడల్‌ భవిత మండవ మరో అరుదైన ఘనత సాధించింది. 26 ఏళ్ల ఈ మోడల్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్‌ షానెల్‌ భారత బ్రాండ్‌ అంబాసిడర్‌గా...

క్రైమ్

ట్విషా శర్మ అత్త గిరిబాలా సింగ్‌ అరెస్ట్‌

నటి, మోడల్‌ ట్విషా శర్మ కేసులో అత్త, మాజీ జడ్జి గిరిబాలా సింగ్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. గిరిబాలా సింగ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది....

ట్విషా శర్మ కేసులో అత్త గిరిబాల సింగ్‌ బెయిల్ రద్దు

ట్విషా శర్మ మరణ కేసులో మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. బుధవారం జబల్‌పూర్‌లో ఈ కేసును విచారిస్తున్న వెకేషన్ జడ్జి దేవనారాయణ్...

నర్సీపట్నం సబ్‌ జైలు నుంచి విడుదలైన పాస్టర్ అభినయ్‌

పాస్టర్‌ అభినయ్‌ దర్శన్‌కు బెయిల్‌ మంజూరయింది. నర్సీపట్నం సబ్‌ జైలు నుంచి అభినయ్‌ విడుదలయ్యారు. తనపై పెట్టింది దాడికి సంబంధించిన సెక్షన్లు కావని చెప్పారు. మతపరమైన సెక్షన్లు పెట్టారని.. పాదయాత్రలో మతపరమైన వ్యాఖ్యలు...

విజయన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత…ఈడీ అధికారుల కారుపై దాడి

కేరళలోని తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టరు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి...

బండీ బగీరథ్‌ను కస్టడీకి తీసుకున్న పోలీసులు

బండీ బగీరథ్‌ను పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలిస్తున్నారు. కూకట్‌పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి భగీరథ్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. తనను మానసికంగా , శారీరకంగా వేధించారని...

రూ.1,000 కోట్లు విలువైన కొకైన్‌ సీజ్‌

గుజరాత్‌లో కచ్‌ తీరంలో గుజరాత్‌ ఏటీఎస్‌, కోస్ట్‌గార్డ్‌ సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. పాకిస్తాన్‌లోని పోర్ట్‌ ఖాసీం నుంచి వచ్చిన నౌకలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 100 కిలోల కొకైన్‌ పట్టుబడింది. ఈ...

స్పోర్ట్స్

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...

వైభవ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి ప్రశంసించిన SRH యజమానురాలు కావ్య

వైభవ్ సూర్యవంశీ ..ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు.. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన వైభవ్‌...

రేపు SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా

రేపు ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లవర్స్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్‌ RCB మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్‌. హై ఇంటెన్సిటీ మ్యాచ్‌ కావడంతో చూసేందుకు క్రికెట్...

శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్‌గా తిలక్ వర్మ

భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌లో టీమిండియా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్‌లో...

జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని

బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...

గ్యాలెరీ

ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...

క్రైమ్

పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 1,580 రూపాయలు పెరిగి 1,57, 640 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10...

MSRDCకి రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులు.. 2% పైగా పడిపోయిన HDFC బ్యాంక్ షేర్లు

మార్చిలో మాజీ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మికంగా పదవి నుంచి వైదొలగిన సమయంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెల్లించిన రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంతర్గత...

బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…

భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....

సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్‌ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌ను కుదిపేశాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా...

బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఆర్థిక వ్యూహం ఏంటి?

ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం...

Feature Stories

RELATED NEWS