గుజరాత్లో కచ్ తీరంలో గుజరాత్ ఏటీఎస్, కోస్ట్గార్డ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. పాకిస్తాన్లోని పోర్ట్ ఖాసీం నుంచి వచ్చిన నౌకలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 100 కిలోల కొకైన్ పట్టుబడింది. ఈ తనిఖీల్ఓ 84 క్యాప్సూల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో క్యాప్యూల్లో 1.04 కేజీల కొకైన్ పట్టుబడింది. పట్టుబడిన కొకైన్ విలువ వెయ్యి కోట్ల రూపాయలని అధికారులు అంచనా వేశారు
రూ.1,000 కోట్లు విలువైన కొకైన్ సీజ్
0
34
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


