గుజరాత్లో కచ్ తీరంలో గుజరాత్ ఏటీఎస్, కోస్ట్గార్డ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. పాకిస్తాన్లోని పోర్ట్ ఖాసీం నుంచి వచ్చిన నౌకలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 100 కిలోల కొకైన్ పట్టుబడింది. ఈ తనిఖీల్ఓ 84 క్యాప్సూల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో క్యాప్యూల్లో 1.04 కేజీల కొకైన్ పట్టుబడింది. పట్టుబడిన కొకైన్ విలువ వెయ్యి కోట్ల రూపాయలని అధికారులు అంచనా వేశారు
రూ.1,000 కోట్లు విలువైన కొకైన్ సీజ్
0
5
Latest Articles
MSRDCకి రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులు.. 2% పైగా పడిపోయిన HDFC బ్యాంక్ షేర్లు
మార్చిలో మాజీ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మికంగా పదవి నుంచి వైదొలగిన సమయంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెల్లించిన రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంతర్గత...
- Advertisement -
- Advertisement -


