సెంట్రల్ రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ స్టాళ్లలో అమ్మే ఆహార పదార్థాల ధరను సవరించింది. జూన్ 1 నుంచి అన్ని స్టేషన్లలో కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. తాజా సవరణ ప్రకారం 50 గ్రాముల ఆలూ వడ ధరను రూ.15గా నిర్ణయించారు. వడతో పాటు తీసుకునే ఒక పావ్ ధరను రూ.5గా నిర్ణయించారు. ఇక వెజ్ సమోసా, వెజ్ పఫ్, సబూదానా వడ ఒక్కోటి రూ.20 గా ధర నిర్ణయించారు, పావ్ భాజీ ధరను రూ.50గా సవరించారు. వెజ్ పిజ్జా కూడా రూ.50లకు లభిస్తుంది. దక్షిణ భారతీయ వంటకాల విభాగంలో మసాలా దోస ధర రూ.35, సాంబార్, చట్నీతో కలిపి రెండు ఇడ్లీలు రూ.30కి అందుబాటులో ఉంటాయి.
సెంట్రల్ రైల్వే స్టేషన్లలో వడా పావ్, సమోసా, దోస, ఇడ్లీ ధరలు పెరిగాయ్
0
64
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


