వర్చువల్ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేశారు. 18 దేశాల నుంచి ఆన్లైన్లోకి వచ్చారని.. నాయకులు వస్తారు పోతారు కానీ.. కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని తెలిపారు. టీచర్ నుంచి హోంమంత్రిగా అనిత ఎదిగారని చెప్పారు. కార్యకర్తల బీమా కోసం రూ.150 కోట్లు ఖర్చు పెట్టామని.. రికార్డులు కొట్టడం.. రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యమని అన్నారు చంద్రబాబు. తన కుటుంబానికి చేయాల్సింది ఏమీ లేదని.. తన బాధ్యత ఇప్పుడు ప్రజలేనని చెప్పారు. ఏ ట్రెండ్ సెట్ చేయాలన్నా.. తెలుగుదేశంతోనే సాధ్యమన్నారు చంద్రబాబు.
రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు
0
1
Previous article
Latest Articles
లక్షద్వీప్కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ బంగాళాఖాతంలో.. మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి . ఈ నెల 26నే కేరళంకు చేరాల్సి ఉండగా కొద్దిగా ఆలస్యమవుతోంది. సాధారణంగా...
- Advertisement -
- Advertisement -


