మోహన్లాల్ నటించిన మళయాల చిత్రం దృశ్యం 3 బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ.. రిలీజైన మొదటి వారంలోనే కలెక్షన్ల పరంగా దూసుకపోతుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో క్రైమ్ డ్రామాగా నిర్మితమైన దృశ్యం 3 మే 21న థియేటర్లలో రిలీజైంది. అప్పటి నుంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 7 రోజులు సక్సెస్ఫుల్గా రన్ అయిన అనంతరం దృశ్యం 3 ఈ ఏడాది మళయాలంలో అతిపెద్ద హిట్స్లో ఒకటిగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్క్ను దాటింది.
రూ.200 కోట్ల మార్క్ను దాటిన మోహన్ లాల్ దృశ్యం 3
0
6
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో రెండ్రోజులుగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని జిల్లాల్లో ఎండలు భగ్గుమన్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


