మోహన్లాల్ నటించిన మళయాల చిత్రం దృశ్యం 3 బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ.. రిలీజైన మొదటి వారంలోనే కలెక్షన్ల పరంగా దూసుకపోతుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో క్రైమ్ డ్రామాగా నిర్మితమైన దృశ్యం 3 మే 21న థియేటర్లలో రిలీజైంది. అప్పటి నుంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 7 రోజులు సక్సెస్ఫుల్గా రన్ అయిన అనంతరం దృశ్యం 3 ఈ ఏడాది మళయాలంలో అతిపెద్ద హిట్స్లో ఒకటిగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్క్ను దాటింది.
రూ.200 కోట్ల మార్క్ను దాటిన మోహన్ లాల్ దృశ్యం 3
0
22
Previous article
Next article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


