కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. 12వ తరగతి సీబీఎస్ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్టు అంగీకరించారు. సీబీఎస్ఈ 12వ తరగతి పత్రాల రీ వాల్యుయేషన్కు ఆదేశించారు. విద్యార్ధులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. OSM విధానంలో లోపాలున్నాయన్నారు కేంద్ర మంత్రి. ఇందుకు తానే బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు.
CBSE 12వ తరగతి పేపర్ల రీ-వాల్యుయేషన్
0
7
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో రెండ్రోజులుగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని జిల్లాల్లో ఎండలు భగ్గుమన్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


