భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రా. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా కెవాల్ సింగ్ ధిల్లాన్ను నియమించింది. అలాగే హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చనాగుప్తాను నియమించిన బీజేపీ అధిష్టానం.. త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేవ్రాయ్ను నియమించింది.
పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన బీజేపీ
0
29
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


