బండీ బగీరథ్ను పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి పేట్బషీరాబాద్ పీఎస్కు తరలిస్తున్నారు. కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి భగీరథ్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. తనను మానసికంగా , శారీరకంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. ఇదే కేసులో బండి భగీరథ్ను పోలీసు కస్టడీకి అనుమతించింది పేట్బషీరాబాద్ కోర్టు.
బండీ బగీరథ్ను కస్టడీకి తీసుకున్న పోలీసులు
0
1
Latest Articles
MSRDCకి రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులు.. 2% పైగా పడిపోయిన HDFC బ్యాంక్ షేర్లు
మార్చిలో మాజీ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మికంగా పదవి నుంచి వైదొలగిన సమయంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెల్లించిన రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంతర్గత...
- Advertisement -
- Advertisement -


