పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చుల ఒత్తిడి కారణంగా ఎయిర్ ఇండియా తన దేశీయ విమాన సర్వీసులను 20 నుంచి 22 శాతం మేర తగ్గించాలని నిర్ణయించింది. ఈ విమానయాన సంస్థ ఇప్పటికే తన అంతర్జాతీయ విమాన సర్వీసులను సుమారు 27 శాతం తగ్గించిందని వర్గాలు తెలిపాయి.ఎయిర్ ఇండియా ప్రతి వారం సుమారు 4,400 విమానాలను నడుపుతుంది. వీటిలో సుమారు 3,600 దేశీయ ,800 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, కొన్ని అంతర్జాతీయ సర్వీసులలో గతంలో ప్రకటించిన మార్పులతో పాటు, జూన్ , ఆగస్టు 2026 మధ్య కొన్ని దేశీయ మార్గాల్లో విమానాల సంఖ్యను కూడా తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
దేశీయ సర్వీసులను తగ్గించిన ఎయిరిండియా
0
27
Previous article
Latest Articles
నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -
- Advertisement -


