ట్విషా శర్మ మరణ కేసులో మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. బుధవారం జబల్పూర్లో ఈ కేసును విచారిస్తున్న వెకేషన్ జడ్జి దేవనారాయణ్ మిశ్రా కేసులోని వాస్తవాలు , ఆమెపై మోపిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని భోపాల్ సెషన్స్ కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వరకట్నం వేధింపులు ఇతర తీవ్రమైన ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో గిరిబాల సింగ్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు అంగీకరించింది. ఆమె పోలీసు యంత్రాగాన్ని , న్యాయ వ్యవస్ధను ప్రభావితం చేస్తున్నారని ట్విషా శర్మ తరపు న్యాయవాదులు తమ పిటిషన్లో ఆరోపించారు.
ట్విషా శర్మ కేసులో అత్త గిరిబాల సింగ్ బెయిల్ రద్దు
0
15
Latest Articles
టీడీపీలో చంద్రబాబు జమానా ముగిసిందా?… నారా లోకేశ్ శకం మొదలయ్యిందా?
ఏపీ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త చర్చకు దారి తీసింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా...
- Advertisement -
- Advertisement -


