రాయదుర్గంలో భూములకు రికార్డు ధర…ఎకరం ధర రూ.237 కోట్లు

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. TGIIC భూముల ఈ-వేలంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. రాయదుర్గం భూముల వేలం ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేసింది. రాయదుర్గంలోని పాన్‌మక్తాలో 11.38 ఎకరాలకు వేలం వేశారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరం ధర రూ.177 కోట్లు పలికింది.

Latest Articles

లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ బంగాళాఖాతంలో.. మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి . ఈ నెల 26నే కేరళంకు చేరాల్సి ఉండగా కొద్దిగా ఆలస్యమవుతోంది. సాధారణంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్