హైదరాబాద్లోని రాయదుర్గంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. TGIIC భూముల ఈ-వేలంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. రాయదుర్గం భూముల వేలం ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. రాయదుర్గంలోని పాన్మక్తాలో 11.38 ఎకరాలకు వేలం వేశారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరం ధర రూ.177 కోట్లు పలికింది.
రాయదుర్గంలో భూములకు రికార్డు ధర…ఎకరం ధర రూ.237 కోట్లు
0
28
Previous article
Next article
Latest Articles
షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్లో ఫ్లెక్సీలు
ప్రభుత్వ సలహాదారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించిన ఛాంపియన్ షబ్బీర్ అలీ అని ఫ్లెక్సీలపై రాశారు. "నిజం ఎప్పటికీ మరుగున...
- Advertisement -
- Advertisement -


