హైదరాబాద్లోని రాయదుర్గంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. TGIIC భూముల ఈ-వేలంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. రాయదుర్గం భూముల వేలం ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. రాయదుర్గంలోని పాన్మక్తాలో 11.38 ఎకరాలకు వేలం వేశారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరం ధర రూ.177 కోట్లు పలికింది.
రాయదుర్గంలో భూములకు రికార్డు ధర…ఎకరం ధర రూ.237 కోట్లు
0
64
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


