Live Tv
బ్రేకింగ్ న్యూస్
టాప్ న్యూస్
టాప్ న్యూస్
బీఆర్ఎస్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోంది- మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రాభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. అధికారంలోకి వస్తామని హరీశ్రావు పగటికలలు కంటున్నారని.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. హరీష్...
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
ప్రమాదకరంగా చెరువుల వద్ద చిన్నారుల ఆటలు
ఏలూరు జిల్లా పోతురెడ్డిపల్లి చెరువులలో చిన్నారుల ఆటలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి సెలవులతో పాఠశాలలు మూతపడటంతో చిన్నారులు ఇంటి వద్ద ఉంటూ చెరువు పరిసరాల్లో ఆటలతో కాలక్షేపం...
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
ఎంటర్టైన్మెంట్
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
కేన్స్ లో నీలి రంగు గౌనులో మెరిసిన ఐశ్వర్య
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరోసారి తన అందచందాలతో అందరిని ఆకర్షించారు అందాల నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఆమె ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీలిరంగు...
మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?
ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
ఆ యంగ్ హీరో ఓకేసారి మూడు సీక్వెల్స్ చేస్తున్నాడా..?
సీక్వెల్ చేయడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఒక సినిమాకి సీక్వెల్ చేయడం అంటే ఓకే కానీ.. ఓ యంగ్ హీరో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలకు సీక్వెల్ చేస్తుండడం...
ఎల్లమ్మగా నటించే బ్యూటీ ఫిక్స్ అయ్యిందా..?
ఎల్లమ్మ.. ఈ సినిమాలో నటించే కథానాయిక ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అంటూ పుకార్లు.. షికారు చేస్తున్నాయి కానీ.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం...
భారీ ఆఫర్ కి.. త్రిష నో చెప్పిందా..?
ఇప్పుడు సినీ అభిమానుల్లో.. అలాగే సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు త్రిష. అంతే కాదండోయ్ ఈ చెన్నై బ్యూటీకి ఇప్పుడు భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇచ్చేందుకు ఓకే...
జాతీయం
అంతర్జాతీయం
కేన్స్ లో నీలి రంగు గౌనులో మెరిసిన ఐశ్వర్య
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరోసారి తన అందచందాలతో అందరిని ఆకర్షించారు అందాల నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఆమె ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీలిరంగు...
అంతర్జాతీయం
అంతర్జాతీయం
కేన్స్ లో నీలి రంగు గౌనులో మెరిసిన ఐశ్వర్య
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరోసారి తన అందచందాలతో అందరిని ఆకర్షించారు అందాల నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఆమె ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీలిరంగు...
క్రైమ్
కోయంబత్తూరులో పదేళ్ల బాలిక హత్య.. స్పందించిన సీఎం విజయ్
తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. గురువారం నుంచి అదృశ్యమైన పదేళ్ల బాలిక మృతదేహం సూలూరు కన్నయపాలెం సరస్సు వద్ద లభించింది. బాలికను కిడ్నాప్ చేసి ఆతర్వాత హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు...
బీఆర్ఎస్వీ నేతలపై కేసు నమోదు
జీవో నంబర్ 7 రద్దు చేయాలని, పదివేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఇటీవల సెక్రటేరియట్ ముట్టడించిన బిఆర్ఎస్వీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా...
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్
వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లిలో హైడ్రామా చోటుచేసుకుంది. సెల్ టవర్ ఎక్కి ఓ రైతు హల్చల్ చేశారు. మట్టిమాఫియా అక్రమాలు ప్రశ్నించినందుకు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బలవంత్ రెడ్డి టవరెక్కి హంగామా...
ప్రమాదకరంగా చెరువుల వద్ద చిన్నారుల ఆటలు
ఏలూరు జిల్లా పోతురెడ్డిపల్లి చెరువులలో చిన్నారుల ఆటలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి సెలవులతో పాఠశాలలు మూతపడటంతో చిన్నారులు ఇంటి వద్ద ఉంటూ చెరువు పరిసరాల్లో ఆటలతో కాలక్షేపం...
హైదరాబాద్ పోలీసుల కొత్త ఏఐ యాప్
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్ “ఏఐ కాప్రైటర్”ను బంజారాహిల్స్లో సజ్జనార్ ఆవిష్కరించారు. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ సహా 10కి పైగా...
లద్దాక్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్… ముగ్గురు ఆర్మీ అధికారులు క్షేమం
లద్దాక్లో లేహ్ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ హెలికాప్టర్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన మే 20న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన అనంతరం...
స్పోర్ట్స్
రేపు SRH వర్సెస్ RCB మ్యాచ్.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా
రేపు ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్ RCB మ్యాచ్కు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్. హై ఇంటెన్సిటీ మ్యాచ్ కావడంతో చూసేందుకు క్రికెట్...
శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్గా తిలక్ వర్మ
భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్లో టీమిండియా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్లో...
జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...
ప్యాట్ కమిన్స్కు సీఏ నుంచి రూ. 113 కోట్ల భారీ డీల్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెస్టు క్రికెట్తో పాటు జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో...
గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం
దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
గ్యాలెరీ
ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్
స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...
క్రైమ్
బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…
భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....
సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్లో విస్తరణపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్ను కుదిపేశాయి.
వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లో కూడా...
బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఆర్థిక వ్యూహం ఏంటి?
ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం...
జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...
మైక్రోసాఫ్ట్ వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కంపెనీ తాజాగా వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ (Voluntary Exit Program - VEP) అనే సరికొత్త...


