జీవో నంబర్ 7 రద్దు చేయాలని, పదివేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఇటీవల సెక్రటేరియట్ ముట్టడించిన బిఆర్ఎస్వీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా పోలీస్ వెహికల్ డ్యామేజ్ అయిందని విద్యార్థి నేతలపై కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారు సైఫాబాద్ పోలీసులు. నోటీసులకు తీసుకునేందుకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు బిఆర్ఎస్వీ నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద బిఆర్ఎస్వీ నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని బిఆర్ఎస్వీ నేతలు ఆరోపించారు.
బీఆర్ఎస్వీ నేతలపై కేసు నమోదు
0
8
Previous article
Latest Articles
కోయంబత్తూరులో పదేళ్ల బాలిక హత్య.. స్పందించిన సీఎం విజయ్
తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. గురువారం నుంచి అదృశ్యమైన పదేళ్ల బాలిక మృతదేహం సూలూరు కన్నయపాలెం సరస్సు వద్ద లభించింది. బాలికను కిడ్నాప్ చేసి ఆతర్వాత హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు...
- Advertisement -
- Advertisement -


