జీవో నంబర్ 7 రద్దు చేయాలని, పదివేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఇటీవల సెక్రటేరియట్ ముట్టడించిన బిఆర్ఎస్వీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా పోలీస్ వెహికల్ డ్యామేజ్ అయిందని విద్యార్థి నేతలపై కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారు సైఫాబాద్ పోలీసులు. నోటీసులకు తీసుకునేందుకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు బిఆర్ఎస్వీ నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద బిఆర్ఎస్వీ నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని బిఆర్ఎస్వీ నేతలు ఆరోపించారు.
బీఆర్ఎస్వీ నేతలపై కేసు నమోదు
0
27
Previous article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


