జీవో నంబర్ 7 రద్దు చేయాలని, పదివేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఇటీవల సెక్రటేరియట్ ముట్టడించిన బిఆర్ఎస్వీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా పోలీస్ వెహికల్ డ్యామేజ్ అయిందని విద్యార్థి నేతలపై కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారు సైఫాబాద్ పోలీసులు. నోటీసులకు తీసుకునేందుకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు బిఆర్ఎస్వీ నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద బిఆర్ఎస్వీ నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని బిఆర్ఎస్వీ నేతలు ఆరోపించారు.
బీఆర్ఎస్వీ నేతలపై కేసు నమోదు
0
39
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


