నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్ హాట్గా జరుగుతున్నాయి. వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రంరెడ్డి గడపగడప కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచారం పేరుతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ ప్రజల్లో లేకపోవడంతో టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గుతుందని సీనియర్ నాయకులు చెబు తున్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని ప్రజలు అభిప్రాయపడు తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు.
ఏపీలో ప్రచార హోరు … వైసీపీ వర్సెస్ టీడీపీ
0
213
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


