బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఆర్జీయూకేటీ క్యాంపస్లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న శిరీష బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ప్రేమవ్యవ హారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం డోవూరు గ్రామానికి చెందిన శిరీష నిన్ననే ఇంటి నుంచి బాసర క్యాంపస్కు వచ్చింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో క్యాంపస్లో విషాద ఛాయలు అలముకున్నాయి. శిరీష గదిలో సూసైడ్ నోట్ను గుర్తించారు పోలీసులు. తన బావ లేకుండా తాను ఉండలేకపోతున్నానంటూ సూసైడ్ లెటర్లో రాసినట్లు తెలుస్తోంది.
బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం
0
357
Previous article
Next article
Latest Articles
12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -
- Advertisement -


