లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూశారు. 86 ఏళ్ల మనోహర్ జోషికి గుండెపోటు రావడం తో ముంబై పిడి హిందూజా ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2023 మే నుంచి ఆయన ఆరోగ్యసమస్యల తో బాధపడుతున్నారు. ఏపీ వాజపేయి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్పుడు 2002 నుంచి 2004 వరకూ ఆయన స్పీకర్ గా ఉన్నారు. అంతకుముందు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. శివసేన కీలక నాయకుడైన మనోహర్ జోషి 1995 -1999 మధ్య మహారాష్ట్ర ముఖ్య మంత్రిగా పనిచేశారు.
లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత
0
271
Previous article
Next article
Latest Articles
సింగపూర్లో CBN@361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్లో CBN@361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. దార్శనికనేతగా చంద్రబాబు నిర్ణయాలపై విశ్లేషణ , అమరావతి...
- Advertisement -
- Advertisement -


