ప్రపంచంలో ముడి చమురు ధరలు తగ్గిన వెంటనే మన దేశంలో ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ వెల్లడించారు. చమురు ధరల నిర్దారణలో పలు అంశాలు ఉంటాయని కేంద్ర మంత్రి చెప్పారు. చౌక ముడి చమురు భారత్కు చేరడానికి సమయం పడుతుందని సురేశ్ గోపీ పేర్కొన్నారు.
ఇంధన ధరలు వెంటనే తగ్గించలేము- సురేశ్ గోపీ
0
12
Previous article
Latest Articles
కోనసీమ జిల్లాలో దారుణం… యజమానిని చంపిన కూలీలు
కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన దగ్గర పనిచేస్తున్న కూలీలే అతనిని హత్య చేసి బండరాళ్లను ఆయన నడుముకు...
- Advertisement -
- Advertisement -


