పెళ్లి కోసం చోరీకి ప్లాన్ చేశాడు. ఆపై ప్రియురాలితో కలిసి తాను పనిచేస్తున్న నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలో జరిగింది. దుకాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తోటి ఉద్యోగులకు మందు పార్టీ ఇచ్చాడు. అనంతరం తాళాలు దొంగలించి, తండ్రి, ప్రేయసితో కలిసి షాపులోని నగలు ఎత్తుకెళ్లాడు. వీటి విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి కోసం పనిచేస్తున్న దుకాణంలో నగలు అపహరణ..సహకరించిన గర్ల్ఫ్రెండ్
0
72
Previous article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


