పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మద్యంమత్తులో యువకుడు హల్చల్ చేశాడు. బిల్లు అడిగినందుకు వెయిటర్పై దాడి చేశాడు. ఓ బార్లో స్నేహితులతో కలిసి సాదిక్మ అనే వ్యక్తి మద్యం తాగాడు. డబ్బులు కౌంటర్లో చెల్లిస్తానని నమ్మబలికి వెయిటర్ హనుమంత్ను తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు చెల్లించాలని వెయిటర్ అడగ్గా.. నన్నే డబ్బులు అడుగుతావా అని వెయిటర్ను చితకబాదాడు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో నిందితుడు అక్కణ్నుంచి పరారయ్యాడు. ఘటనపై బాధితుడు హనుమంతు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మద్యం మత్తులో యువకుడు హల్చల్
0
10
Previous article
Latest Articles
కోనసీమ జిల్లాలో దారుణం… యజమానిని చంపిన కూలీలు
కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన దగ్గర పనిచేస్తున్న కూలీలే అతనిని హత్య చేసి బండరాళ్లను ఆయన నడుముకు...
- Advertisement -
- Advertisement -


