పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మద్యంమత్తులో యువకుడు హల్చల్ చేశాడు. బిల్లు అడిగినందుకు వెయిటర్పై దాడి చేశాడు. ఓ బార్లో స్నేహితులతో కలిసి సాదిక్మ అనే వ్యక్తి మద్యం తాగాడు. డబ్బులు కౌంటర్లో చెల్లిస్తానని నమ్మబలికి వెయిటర్ హనుమంత్ను తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు చెల్లించాలని వెయిటర్ అడగ్గా.. నన్నే డబ్బులు అడుగుతావా అని వెయిటర్ను చితకబాదాడు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో నిందితుడు అక్కణ్నుంచి పరారయ్యాడు. ఘటనపై బాధితుడు హనుమంతు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మద్యం మత్తులో యువకుడు హల్చల్
0
63
Previous article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


