కవిత బాయి బాటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 భూగర్భ గనిలో.. టీఆర్ఎస్ అధినేత్రి కవిత బాయిబాట నిర్వహించారు. గనిలోకి అనుమతించకపోవడంతో.. పోలీసులకు, టీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గేట్లను తోసుకుంటూ గనిలోకి కవిత ప్రవేశించారు. కార్మికులను ఇబ్బంది పెడితే టీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.అడవిలో అన్నలు లేరని..సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధిస్తోందన్నారు. అన్నలు తమ పార్టీలోనే ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
కవిత బాయి బాటలో ఉద్రిక్తత
0
10
Latest Articles
థార్ గ్యాంగ్ కదలికలను పసిగట్టిన ప.గో జిల్లా పోలీసు యంత్రాంగం
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం. 'ధార్ గ్యాంగ్' కదలికలను పసికట్టారు పోలీసులు. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని...
- Advertisement -
- Advertisement -


