12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200 మంది అమరులను ఇంకా ఎన్నేళ్లకు గుర్తిస్తారని ప్రశ్నించారు. అమరుల గౌరవార్థం సభ పెట్టుకుంటే అనుమతివ్వలేదని పవన్‌ అన్నారు. అమరులకు నివాళులర్పించేందుకు పర్మిషన్‌ కావాలా? అని నిలదీశారు. ఇది నా నేల కాదా.. నా దేశం కాదా అంటూ ప్రశ్నించారు. ” నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ. తెలంగాణ నేల కోసం జనసేన తన వంతు కృషి చేస్తుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవ పరుస్తోంది. తెలంగాణ ఉద్యమం నాకు స్ఫూర్తి. 12 ఏళ్లు పోరాటమే మా ఊపిరిగా బతికా. క్రిమినల్‌ పార్టీలతో మేం పోరాడాం” అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Latest Articles

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పదే పదే కించపరిచే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పవన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్