ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200 మంది అమరులను ఇంకా ఎన్నేళ్లకు గుర్తిస్తారని ప్రశ్నించారు. అమరుల గౌరవార్థం సభ పెట్టుకుంటే అనుమతివ్వలేదని పవన్ అన్నారు. అమరులకు నివాళులర్పించేందుకు పర్మిషన్ కావాలా? అని నిలదీశారు. ఇది నా నేల కాదా.. నా దేశం కాదా అంటూ ప్రశ్నించారు. ” నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ. తెలంగాణ నేల కోసం జనసేన తన వంతు కృషి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవ పరుస్తోంది. తెలంగాణ ఉద్యమం నాకు స్ఫూర్తి. 12 ఏళ్లు పోరాటమే మా ఊపిరిగా బతికా. క్రిమినల్ పార్టీలతో మేం పోరాడాం” అని పవన్ కల్యాణ్ అన్నారు.
12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్
0
41
Previous article
Next article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


