ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు, ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ మధ్య వివాదంతో ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది. న్యాయవాది శ్రీనివాస్ ఇంటిపై చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడి చేశారు. దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను, తనపై హత్యాయత్నం చేయడానికి వచ్చిన అల్లరి మూకను పోలీసులు వదిలేసి, తనను రిమాండ్లో పెట్టడం అన్యాయమని న్యాయవాది శ్రీనివాస్ అన్నారు. ఇక మీదట దెందులూరు నియోజకవర్గం చింతమనేని విముక్తి నియోజవర్గంగా చేస్తానని చింతమనేని అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపెడతానని న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు.
న్యాయవాది శ్రీనివాస్ ఇంటిపై చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడి… ఉద్రిక్తత
0
14
Previous article
Latest Articles
సింగపూర్లో CBN@361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్లో CBN@361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. దార్శనికనేతగా చంద్రబాబు నిర్ణయాలపై విశ్లేషణ , అమరావతి...
- Advertisement -
- Advertisement -


