హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మొత్తం పది చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నగదు, బంగారం, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
0
21
Latest Articles
సింగపూర్లో CBN@361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్లో CBN@361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. దార్శనికనేతగా చంద్రబాబు నిర్ణయాలపై విశ్లేషణ , అమరావతి...
- Advertisement -
- Advertisement -


