శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను రేపు ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో మాత్రమే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. అలాగే TTDevasthanams మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. నకిలీ వెబ్ సైట్లు ఓపెన్ చేసి మోసపోవద్దని కోరింది. కాగా ఇటీవల టీటీడీ పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.
రేపే టీటీడీ ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
0
304
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


