2026 డిసెంబర్కల్లా శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి. జలసౌధలో దేవరకొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. SLBC సొరంగంతో రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు గ్రావిటీ ద్వారా అందుతుందని చెప్పారు. దీనివల్ల ఏటా 200 కోట్ల రూపాయల కరెంట్ బిల్లులు ఆదా అవుతాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కోసం 4వేల637 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలకు చాలా మేలు చేస్తుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.
2026 డిసెంబర్కల్లా SLBC టన్నెల్ పనులు పూర్తి చేయాలి-మంత్రి ఉత్తమ్
0
315
Previous article
Next article
Latest Articles
దటీజ్.. మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -
- Advertisement -


