24.2 C
Hyderabad
Monday, September 25, 2023

పేపర్ లీకేజీ వ్యవహారంపై పీడీఎస్యూ ఆందోళన

TSPSC Paper Leak |పేపర్ లీకేజీ వ్యవహారంపై పీడీఎస్యూ ఆందోళన చేపట్టింది. ప్రగతి భవన్ కు ముట్టడికి పలువురు విద్యార్థులు యత్నించారు. పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని నినాదాలు చేస్తూ ప్రగతి భవన్ లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడరాదని.. ఈ ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు.. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Read Also: ఈరోజు విచారణకు రాలేను: కవిత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్