24.2 C
Hyderabad
Monday, September 25, 2023

ఈరోజు విచారణకు రాలేను: కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు రెండవ సారి విచారణకు హాజరుకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత(MLC Kavitha).. ఈడీ అధికారులకు ఝలక్ ఇచ్చారు. అనారోగ్యం కారణం చేత తాను ఇవాళ విచారణకు హాజరు కాలేనని అన్నారు. తన న్యాయవాదులతో చర్చించిన అనంతరం.. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా సమాచారం పంపించింది కవిత. ఈడి డైరెక్టర్ స్పందిస్తూ.. ఏదేమైనా విచారణకు హాజరుకావాల్సిందే అని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే తాను అరెస్ట్ అవుతానని భావించే.. విచారణకు హాజరు కాలేనని కవిత చెప్పిందంటూ.. ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

Read Also: సిరిసిల్ల జిల్లాలో విద్యార్థినులకు అస్వస్థత.. ఆరుగురి పరిస్థితి విషమం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్