31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

టీడీపీ నేతలతో బాలకృష్ణ సమావేశం

Balakrishna |టీడీపీ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయాలు, రోడ్ల పరిస్థితిపై వారితో సమీక్షించారు. వారి వద్ద నుండి సమాచారం తీసుకున్న బాలకృష్ణ.. అసెంబ్లీకి వెళ్లే రహదారులను పరిశీలించారు. ఈ సందర్భాంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అమరావతిలో దెబ్బతిన్న రోడ్లను చూస్తుంటే బాధేస్తుంది. అన్నదాతలు పోరాటం చేయాల్సి రావటం బాధ కలిగిస్తుంది.’ అని అన్నారు.

Read Also: మూడో కన్ను తెరిచానంటే ఇక అంతే.. వైసీపీ ఎమ్మెల్యేకి బాలయ్య వార్నింగ్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘లియో’ ఆడియో ఫంక్షన్‌ క్యాన్సిల్‌.. అసలు కారణమిదే..

స్వతంత్ర వెబ్ డెస్క్: సెప్టెంబ‌ర్ 30న చెన్నైలో నిర్వ‌హించాల్సిన ద‌ళ‌ప‌తి విజ‌య్ లియో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. లియో సినిమా విషయంలో ఉదయనిధి స్టాలిన్ కాస్త ఒత్తిడి తెస్తున్నాడని,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్