టీడీపీ నేతలతో బాలకృష్ణ సమావేశం

Balakrishna |టీడీపీ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయాలు, రోడ్ల పరిస్థితిపై వారితో సమీక్షించారు. వారి వద్ద నుండి సమాచారం తీసుకున్న బాలకృష్ణ.. అసెంబ్లీకి వెళ్లే రహదారులను పరిశీలించారు. ఈ సందర్భాంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అమరావతిలో దెబ్బతిన్న రోడ్లను చూస్తుంటే బాధేస్తుంది. అన్నదాతలు పోరాటం చేయాల్సి రావటం బాధ కలిగిస్తుంది.’ అని అన్నారు.

Read Also: మూడో కన్ను తెరిచానంటే ఇక అంతే.. వైసీపీ ఎమ్మెల్యేకి బాలయ్య వార్నింగ్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

అశాంతిగా విజయశాంతి

ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్