Live Tv
బ్రేకింగ్ న్యూస్
టాప్ న్యూస్
టాప్ న్యూస్
బీజేపీని రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేశారు?
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల కాస్త మెతక వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలకు చెక్ పెడుతూ.. కమలం పార్టీపై ఆపరేషన్...
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్పై ప్రయాణిస్తా- సీఎం చంద్రబాబు
పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు అందరం కలిసి కృషి చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్పై ప్రయాణించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం...
తెలంగాణ
టాప్ న్యూస్
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
ఎంటర్టైన్మెంట్
రణ్ వీర్ సింగ్ పై కుట్ర జరిగిందా..?
బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పై బ్యాన్ అనేది సంచలనం అయ్యింది. దీని పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కామెంట్ చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది....
రజినీతో సినిమా అంటే డైరెక్టర్లు భయపడుతున్నారా..?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా అంటే.. ఏ డైరెక్టర్ అయినా వెంటనే ఓకే అనేవారు. అదంతా ఒకప్పుడు. అయితే.. ఇప్పుడు రజినీతో సినిమా అంటే.. సున్నితంగా నో చెప్పేస్తున్నారు. ఇది...
పెద్ది రియల్ టాక్ ఏంటి..?
మెగా అభిమానులు మాత్రమే కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పెద్ది పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీజర్ అండ్ ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన పెద్ది వరల్డ్ వైడ్...
మాస్ లీడర్ ఆనంను అనుసరిస్తున్న కోటంరెడ్డి
రాంచరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా రిలీజ్ సందర్భంగా నెల్లూరు లీలామహల్ లో ప్రివ్యూ షో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళి సినిమా వీక్షించారు....
మరోసారి వివాహ బంధంలోకి అమీర్ ఖాన్
బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. జూలై 5న స్నేహితురాలు గౌరీ స్ప్రాత్ను వివాహం చేసుకోబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుందని...
టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన శింబు..?
కోలీవుడ్ స్టార్ శింబు.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. మన్మథ సినిమా తమిళ్లోనే కాదు.. తెలుగులో కూడా శింబుకి మంచి పేరు తీసుకువచ్చింది. ఆతర్వాత తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తాడు.. టాలీవుడ్...
జాతీయం
జాతీయం
కుర్చీ డీకేది.. పవర్ సెంటర్గా సిద్ధరామయ్య?
కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు పవర్ షేరింగ్ ఫార్ములా అమలులోకి వచ్చింది. ముఖ్యమంత్రి పీఠం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కల నెరవేరింది. కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో సిద్ధరామయ్య...
అంతర్జాతీయం
అంతర్జాతీయం
కాంగోలో ఎబోలా వైరస్ విజృంభణ… ఐసోలేషన్ కేంద్రాల నుంచి పరారైన 11 మంది
ఆఫ్రికా ఖండం కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఐసోలేషన్ కేంద్రాల నుంచి ఎబోలా సోకిన 11 మంది పరారవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎబోలాతో మృతి చెందిన వారిని ఖననం చేసే బృందంపై కూడా...
క్రైమ్
ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతు
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం 'చెరువుకొమ్ముపాలెం'లో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతు అయిన చిన్నారులు ఇల్లా దినేష్(10), పొదిలి చిన్ను (11), కరేటి సుశాంత్ (12),...
అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు
హైదరాబాద్లోని అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. సీమీప దుకాణాలకు మంటలు వ్యాపిస్తుండడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు...
ప్రముఖ యూట్యూబర్ రమా నందన కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ పేరిట రూ.15 లక్షల టోకరా...
శంషాబాద్ ఎయిర్పోర్టులో ‘ఎబోలా’ కలకలం..సుడాన్ దేశస్థుడిని వెనక్కి పంపిన అధికారులు
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా వైరస్ కలకలం రేగింది. గతంలో ఎబోలా హిస్టరీ ఉన్న సుడాన్ దేశస్థుడు ఎయిర్పోర్టులో దిగినట్టు గుర్తించారు అధికారులు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఆ సుడాన్ దేశస్థుడిని వెనక్కి పంపించారు....
ఫారో దీవుల్లో సంప్రదాయ వేటలో విలవిలలాడుతూ చనిపోయిన 700 తిమింగలాలు, డాల్ఫిన్లు
ఫారో దీవుల్లో ప్రతి ఏడాది జరిగే సంప్రదాయ వేట గ్రిండాడ్రప్పై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన సంప్రదాయ వార్షిక వేటలో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లు హతమయ్యాయి....
కువైట్ నుండి తిరుపతి జిల్లా మహిళ రెస్క్యూ
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ గోపాలపురానికి చెందిన భాగ్యవతి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయింది. అక్కడ యజమాని చేతిలో వేధింపులకు గురైన ఆమె.. సోషల్ మీడియా...
స్పోర్ట్స్
నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు.. RCB VS GT
ఐపీఎల్ 2026 మెగా ఫైనల్కు సమయం ఆసన్నమైంది. 70 లీగ్ మ్యాచులు, 3 కీలక మ్యాచుల తర్వాత జరిగే నేటి ఫైనల్ పోరు కోసం ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గుజరాత్...
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
వైభవ్కు షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రశంసించిన SRH యజమానురాలు కావ్య
వైభవ్ సూర్యవంశీ ..ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు.. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన వైభవ్...
రేపు SRH వర్సెస్ RCB మ్యాచ్.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా
రేపు ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్ RCB మ్యాచ్కు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్. హై ఇంటెన్సిటీ మ్యాచ్ కావడంతో చూసేందుకు క్రికెట్...
శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్గా తిలక్ వర్మ
భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్లో టీమిండియా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్లో...
గ్యాలెరీ
ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్
స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...
క్రైమ్
దేశంలోనే 32 వేల టన్నుల బంగారం.. దాన్ని వినియోగిస్తే దిగుమతులు భారీగా తగ్గుతాయా?
ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రూపాయి మారకం విలువ పడిపోకుండా బంగారం దిగుమతి తగ్గించడంపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా దేశంలో ఇళ్లలో ఇంకా పలు చోట్ల...
పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,580 రూపాయలు పెరిగి 1,57, 640 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10...
MSRDCకి రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులు.. 2% పైగా పడిపోయిన HDFC బ్యాంక్ షేర్లు
మార్చిలో మాజీ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మికంగా పదవి నుంచి వైదొలగిన సమయంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెల్లించిన రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంతర్గత...
బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…
భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....
సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్లో విస్తరణపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్ను కుదిపేశాయి.
వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లో కూడా...


