పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్ గుర్తించారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన గది తాళాలను కూడా వారికి ఇచ్చారు. అంతకు ముందు అసెంబ్లీకి చేరుకున్న రితబ్రత.. తనదే అసలైన తృణముల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఈ సందర్భంగా 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు లేఖను చూపించారు.
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
0
62
Previous article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


