కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ డీకేతో ప్రమాణం చేయించారు. జి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా, మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు మంత్రి వర్గంలో చోటు దక్కింది. మంత్రివర్గంలో యూటీ ఖాదర్, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, కేహెచ్ మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడ, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్, శరణ్ ప్రకాశ్ పాటిల్లకు కూడా స్థానం కల్పించారు. రాజ్యసభ ఎన్నికల అనంతరం మంత్రి వర్గ విస్తరణ చేసే అవకాశం ఉంది.
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం
0
7
Previous article
Next article
Latest Articles
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్...
- Advertisement -
- Advertisement -


