శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా వైరస్ కలకలం రేగింది. గతంలో ఎబోలా హిస్టరీ ఉన్న సుడాన్ దేశస్థుడు ఎయిర్పోర్టులో దిగినట్టు గుర్తించారు అధికారులు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఆ సుడాన్ దేశస్థుడిని వెనక్కి పంపించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎయిర్పోర్టులో పక్కాగా హెల్త్ స్క్రీనింగ్ కొనసాగుతోంది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో ‘ఎబోలా’ కలకలం..సుడాన్ దేశస్థుడిని వెనక్కి పంపిన అధికారులు
0
11
Previous article
Latest Articles
పాదయాత్రకు కేటీఆర్ రెడీ..!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఎండనక, వాననక జనం కోసం నడిచిన ఏ నాయకుడికైనా ప్రజలు అధికార పీఠాన్ని కట్టబెట్టారు. దివంగత నేత వైఎస్సార్ నుంచి మొదలుపెడితే...
- Advertisement -
- Advertisement -


