కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్కు కేసీఆర్ సాయం చేశారన్న సీఎం.. అందుకే ఇప్పుడు రేవంత్కు కేసీఆర్ సాయం చేస్తున్నారని చెప్పారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల మీద విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేవలం మూడు బ్యారేజ్ల మీద కాదని.. ప్రభుత్వం మొత్తం అక్రామాల కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
కేసీఆర్ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు- రామచందర్రావు
0
24
Latest Articles
రూటు మార్చిన పూరి జగన్నాథ్
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ స్లమ్ డాగ్. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, సీనియర్ హీరోయిన్ టబు, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రధాన...
- Advertisement -
- Advertisement -


