కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్కు కేసీఆర్ సాయం చేశారన్న సీఎం.. అందుకే ఇప్పుడు రేవంత్కు కేసీఆర్ సాయం చేస్తున్నారని చెప్పారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల మీద విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేవలం మూడు బ్యారేజ్ల మీద కాదని.. ప్రభుత్వం మొత్తం అక్రామాల కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
కేసీఆర్ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు- రామచందర్రావు
0
62
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


