తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ గోపాలపురానికి చెందిన భాగ్యవతి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయింది. అక్కడ యజమాని చేతిలో వేధింపులకు గురైన ఆమె.. సోషల్ మీడియా ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను వేడుకుంది. వీడియో వైరల్ కావడంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే స్పందించి ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించారు. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన ఏపీ NRI టీం అధికారులు, కువైట్లోని భారత రాయబార కార్యాలయం సహాయంతో భాగ్యవతిని విడిపించి స్వదేశానికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు
కువైట్ నుండి తిరుపతి జిల్లా మహిళ రెస్క్యూ
0
31
Latest Articles
ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోంది- కేటీఆర్
ఇవాళ ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సర్ ప్రక్రియపై పార్టీ బీఎల్వోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
- Advertisement -
- Advertisement -


