తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ గోపాలపురానికి చెందిన భాగ్యవతి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయింది. అక్కడ యజమాని చేతిలో వేధింపులకు గురైన ఆమె.. సోషల్ మీడియా ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను వేడుకుంది. వీడియో వైరల్ కావడంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే స్పందించి ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించారు. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన ఏపీ NRI టీం అధికారులు, కువైట్లోని భారత రాయబార కార్యాలయం సహాయంతో భాగ్యవతిని విడిపించి స్వదేశానికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు
కువైట్ నుండి తిరుపతి జిల్లా మహిళ రెస్క్యూ
0
6
Latest Articles
ఫారో దీవుల్లో సంప్రదాయ వేటలో విలవిలలాడుతూ చనిపోయిన 700 తిమింగలాలు, డాల్ఫిన్లు
ఫారో దీవుల్లో ప్రతి ఏడాది జరిగే సంప్రదాయ వేట గ్రిండాడ్రప్పై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన సంప్రదాయ వార్షిక వేటలో 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లు హతమయ్యాయి....
- Advertisement -
- Advertisement -


