తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ గోపాలపురానికి చెందిన భాగ్యవతి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయింది. అక్కడ యజమాని చేతిలో వేధింపులకు గురైన ఆమె.. సోషల్ మీడియా ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను వేడుకుంది. వీడియో వైరల్ కావడంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే స్పందించి ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించారు. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన ఏపీ NRI టీం అధికారులు, కువైట్లోని భారత రాయబార కార్యాలయం సహాయంతో భాగ్యవతిని విడిపించి స్వదేశానికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు
కువైట్ నుండి తిరుపతి జిల్లా మహిళ రెస్క్యూ
0
54
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


