పుదుచ్చేరి లోక్సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి నమశ్శివాయను గెలిపించి కాషాయ జెండాను రెపరెప లాడించాలని పిలుపునిచ్చారు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్. పార్లమెంట్ ఎన్నికల నేఫథ్యంలో పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి సహా పలువురు నేతలు యానాంలో పర్యటించారు. టూర్లో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న వీరికి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఘనంఆ స్వాగతం పలి కారు. అనంతరం యానాం చేరుకుని ప్రచార సభలో పాల్గొన్నారు. ఇక అంతకుముందు మల్లాడి స్వగృ హం నుండి ఏర్పాటు చేసిన భానీ బైక్ ర్యాలీలో మల్లాడి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలపై ఎన్డీఏ నేతల ఫోకస్
0
289
Latest Articles
రాష్ట్రాన్ని గతపాలకులు విచ్చలవిడిగా దోచుకున్నారు.. విజయ్ సంచలన ఆరోపణలు
రాష్ట్రాన్ని డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు విచ్చలవిడిగా దోచుకున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు తమిళనాడు సీఎం విజయ్. టీవీకే పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఉండవంటూ స్పష్టం చేశారు. కరూర్లో పర్యటించిన సీఎం.. తొక్కిసలాట...
- Advertisement -
- Advertisement -


