31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

వీ-హబ్‌ ఐదో వార్షికోత్సవానికి హాజరైన మంత్రి KTR

హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణాలో వీ-హబ్‌(We Hub) ఐదో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌(KTR) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఔత్సాహిక మహిళలు మండల స్థాయి నుంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు వీలుగా సింగిల్‌ విండో విధానాన్ని తీసుకొస్తామని అన్నారు.సింగిల్‌ విండో పద్ధతితో పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తామన్నారు. అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక ఉండదన్నారు. వీ హబ్‌ ద్వారా మహిళలు ఎదగటమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించటం ఆనందదాయకమని అన్నారు.

Read Also: ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

గణపతికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి ఈ మధ్యాహ్నం తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్