27.4 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

త్రిపుర సీఎంగా మాణిక్​ సాహా ప్రమాణం.. 8 మందితో కాబినెట్ ఏర్పాటు

Tripura |త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నాయకుడు మాణిక్‌ సాహా రెండోసారి ప్రమాణం స్వీకారం చేశారు. రాజధాని నగరమైన అగర్తలాలోని వివేకానంద గ్రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్‌ ఎస్‌ఎన్‌ ఆర్యా.. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయనతోపాటు మరో 8 మంది మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, తదితరులు హాజరయ్యారు.

Read Also: ‘పుష్ప -2’లో కీలక పాత్ర చేయనున్న సాయి పల్లవి?

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్