యూట్యూబర్ రావణ్, శ్రావణ్లను కూటమిప్రభుత్వ పెద్దలపై ఉసిగొల్పింది వైసీపీ నేతలేనన్నారు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్రాయల్. జగన్ 2.O అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూమతంపై దాడి చేయడమేనని ఆరోపించారు. అలాగే సుగాలి ప్రీతి అంశాన్ని కావాలనే వైసీపీ తెరపైకి తెస్తోందన్న ఆయన.. ప్రీతి తల్లి పార్వతమ్మ.. పవన్పై ఫిర్యాదు చేయడం వెనుక కూడా ఆపార్టీ కుట్ర ఉందన్నారు. సుగాలి ప్రీతి ఘటనను పవన్ వెలుగులోకి తెస్తే.. వైసీపీ ట్రాప్ లో పార్వతమ్మ పడిపోయిందన్నారు కిరణ్రాయల్.
రావణ్, శ్రావణ్లను ఉసిగొల్పింది వైసీపీ నేతలే- కిరణ్ రాయల్
0
20
Next article
Latest Articles
దటీజ్.. మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -
- Advertisement -


