ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ వర్షం కురిసింది. ఒంగోలులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమ య్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఒంగోలు డిపో ప్రాంతంలో రోడ్డుపై భారీగా బురదనీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షం తగ్గిన తర్వాత మున్సిపల్ శాఖ అధికారులు, వర్కర్లు మురుగునీటిని కాలువల ద్వారా మళ్లించే ప్రయత్నం చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ వర్షం
0
197
Next article
Latest Articles
BREAKING: CBSE 12వ తరగతి పేపర్ల రీ-వాల్యుయేషన్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. 12వ తరగతి సీబీఎస్ఈ మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్టు అంగీకరించారు. సీబీఎస్ఈ 12వ తరగతి పత్రాల రీ వాల్యుయేషన్కు ఆదేశించారు. విద్యార్ధులెవరూ ఆందోళన...
- Advertisement -
- Advertisement -


