మహానాడులో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని ఆయన కోరారు. పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ కాకపోయినా.. వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు ఇవ్వాలని కోరారు. ఆ దిశగా టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. ఇది తమ నినాదం కాదని.. తాము తీసుకోవాలనుకుంటున్న నిర్ణయమని చెప్పారు.
2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేశ్
0
35
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


