మహానాడులో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని ఆయన కోరారు. పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ కాకపోయినా.. వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు ఇవ్వాలని కోరారు. ఆ దిశగా టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. ఇది తమ నినాదం కాదని.. తాము తీసుకోవాలనుకుంటున్న నిర్ణయమని చెప్పారు.
2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేశ్
0
18
Latest Articles
విశాఖ ఉక్కులో ఘోర ప్రమాదం
విశాఖ ఉక్కులో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్ యం ఎస్ 1 సి సీసీడీ డిపార్ట్మెంట్లో వేడి ద్రవం తరలిస్తున్న సమయంలో ల్యాడీల్ వైర్లు తెగిపోవడంతో నేలపై ఉక్కు ద్రవం ఒలికిపోయింది. దీంతో...
- Advertisement -
- Advertisement -


