SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ప. బెంగాల్, తమిళనాడులో SIRపై గొడవ జరిగిందని చెప్పారు. బెంగాల్లో 92 లక్షల ఓట్లు, తమిళనాడులో 72 లక్షల ఓట్లు తీసేశారని అన్నారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 45వేల ఓట్లు తీసేశారని పేర్కొన్నారు.
SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి- వైఎస్ జగన్
0
33
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


