SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ప. బెంగాల్, తమిళనాడులో SIRపై గొడవ జరిగిందని చెప్పారు. బెంగాల్లో 92 లక్షల ఓట్లు, తమిళనాడులో 72 లక్షల ఓట్లు తీసేశారని అన్నారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 45వేల ఓట్లు తీసేశారని పేర్కొన్నారు.
SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి- వైఎస్ జగన్
0
6
Previous article
Latest Articles
SIR నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంది- సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి ఊరట లభించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్(CEC)కి ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. SIR ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని తేల్చి...
- Advertisement -
- Advertisement -


