సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి ఊరట లభించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్(CEC)కి ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. SIR ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని తేల్చి చెప్పింది. బిహార్లో ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ జాబితా విడుదలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు ఇచ్చింది. సర్లో పేరు లేనంత మాత్రాన పౌరసత్వం కోల్పోరని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఓటర్ల వివరాలు తెలుసుకోవడం హక్కుల ఉల్లంఘన కాదని చెప్పింది. సర్ ప్రక్రియకు తగిన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని పేర్కొంది. ఓటర్ల జాబితాలో చేరికలు- తొలగింపులు చేసే అధికారం ఈసీకి ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
SIR నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంది- సుప్రీంకోర్టు
0
59
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


